వరద బాధితులకు ఆహరం పంపిణీ

57చూసినవారు
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాల మేరకు నందివాడ మండలం ఎస్టీ కాలనీ మొత్తం వర్షపు నీటితో మునిగిపోవడంతో కాలనీ వాసులను పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా అంగన్వాడి నియోజకవర్గ అధ్యక్షురాలు కొల్లి రమ్య బుధవారం వారికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడి కార్య నిర్వాహక కార్యదర్శి బంటురోజారమని, సెక్రెటరీ గొర్ల శ్రీలక్ష్మి, శివమ్మ, లలితమ్మ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్