వరద బాధితులకు ఆహారం పంపిణీ

63చూసినవారు
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ విభాగ కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ ఆధ్వర్యంలో విజయవాడలోని సింగ్ నగర్, జక్కంపూడి, గొల్లపూడి, అంబాపురం, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో మంగళవారం వరద బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్