ఆక్వారంగా అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి

53చూసినవారు
ఆక్వారంగా అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి
రాష్ట్రంలో అంతిమ దశలో ఉన్న ఆక్వారంగా అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గురువారం పామర్రు మండలం పెదమద్దాలిలో శామ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్