బలపడిన టిడిపి కూటమి

69చూసినవారు
బలపడిన టిడిపి కూటమి
కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో గురువారం ఎన్ డి ఏ ఉమ్మడి అభ్యర్థి వల్లభనేని బాలసౌరి మర్యాదపూర్వకంగా మాజీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ఉపసభాపతి వేదవ్యాస్ ను కలిశారు. కొద్దిసేపు రాజకీయ అంశాలపై పార్టీ కార్యాలయంలో చర్చించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వేదవ్యాస్ కు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. వేదవ్యాస్ మద్దతు టిడిపికు ఉంటుందని తెలపడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్