చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలకాలి

71చూసినవారు
స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం మచిలీపట్నం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలకాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గ ప్రజలను కోరారు. మంగళవారం మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ, ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి మచిలీపట్నం వస్తారన్నారు. తొలుత నేషనల్ కాలేజీలోని మహాత్మ గాంధి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్