ఈ-క్రాఫ్ తో సంబంధం లేకుండా పంట నష్టం అందిస్తాం: మంత్రి

59చూసినవారు
ఈ-క్రాఫ్ తో సంబంధం లేకుండా అధిక వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం అధిక వర్షాలకు మచిలీపట్నంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే పంట నష్టం అంచనాల తయారీకి అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేషన్ పంపిణీ ముమ్మరంగా జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్