బ్యాంకులను మోసం చేసిన కేసులో నలుగురికి రిమాండ్

73చూసినవారు
బ్యాంకులను మోసం చేసిన కేసులో నలుగురికి రిమాండ్
ఇటీవల నాలుగు బ్యాంకులను మోసం చేసి బ్యాంకు డిపాజిట్లను కాజేసిన నలుగురిని మచిలీపట్నం ఆర్. పేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం వేమూరి లక్ష్మీ తులసి మరణించగా, ఆమెపై ఉన్న బ్యాంకు డిపాజిట్లు, నగదు, బంగారం తన చెల్లెలు రమాసుందరినీ నామినిగా పేర్కొంది. కట్ట దుర్గ అనే మహిళ నకిలీ పత్రాలు సృష్టించి నాలుగు బ్యాంకుల్లో కోటి రూపాయలు స్వాహా చేసినట్లు గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్