సహస్ర దీపాలంకరణలో పాల్గొన్న మంత్రి

70చూసినవారు
మచిలీపట్నంలోని చిట్టి పిల్లారై స్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి జరిగిన సహస్ర దీపాలంకరణ సేవలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. వేద పండితులు వేదమంత్రోచ్ఛారణ నడుమ సహస్రదీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని వీక్షించి తన్మయిలయ్యారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మోటమర్రి బాబా ప్రసాదు, భక్తజనులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్