కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్సిపి పరమ నియోజకవర్గ అభ్యర్థి ఉప్పల రాము శనివారం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజా దీవెన యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజా ఆశీర్వాదాలు పొందుతున్నారు. అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు మరల ప్రజలకు తనను గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిని మరల సీఎంగా చేయాలని ప్రజలకు తెలిపారు.