మైలవరం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా గుంజి నాగరాజు

58చూసినవారు
మైలవరం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా గుంజి నాగరాజు
మైలవరం ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మైలవరం ప్రెస్ క్లబ్ ఏర్పడి రెండు సంవత్సరములు నిండిన సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా గుంజి నాగరాజు. ( టెన్ టీవీ రిపోర్టర్) ఉపాధ్యక్షుడిగా, మల్లాది తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శిగా పల్లా వెంకటరత్నం, కోశాధికారిగా ఉయ్యూరు వెంకట్, దుర్గానాగేంద్ర, లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్