కొండపల్లి మున్సిపాలిటీ కార్మికులు పస్తులు ఉండి పనిచేయాలా

74చూసినవారు
కొండపల్లి మున్సిపాలిటీ కార్మికులు పస్తులు ఉండి పనిచేయాలా
ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ కార్మికులు 183 మంది జీతాలు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని సోమవారం సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వర అన్నారు. తక్షణమే పెండింగ్ జీతాలు నాలుగు నెలలవి విడుదల చేయాలని, లేని పక్షంలో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున భిక్షాటన చేసి వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్