నాగేశ్వరరావు పేటలో పెన్షన్ పంపిణి చేసిన ఎమ్యెల్యే కాగిత

80చూసినవారు
నాగేశ్వరరావు పేటలో పెన్షన్ పంపిణి చేసిన ఎమ్యెల్యే కాగిత
బంటుమిల్లి మండలం నాగేశ్వరరావు పేట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, సచివాలయ ఉద్యోగస్తులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసు అధికారులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్