8ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడికి దేహ శుద్ధి

1042చూసినవారు
8ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడికి దేహ శుద్ధి
పెడన పట్టణం శనివారం బంటుమిల్లి మండలంలోని నెహ్రూ నగర్లో అభం శుభం తెలియని 8ఏళ్ల బాలికపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన ఉపాధ్యాయుడు రామానంద సాగర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులుఆ కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్