ఎన్నికల శంఖారావం పూరించిన బోడే ప్రసాద్

71చూసినవారు
పెనమలూరు నియోజకవర్గం నుంచి మూడు పార్టీల కూటమి అభ్యర్థి బోడే ప్రసాద్ ఎన్నికల శంఖారావం పూరించారు. శుక్రవారం ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. మూడు పార్టీల కూటమి అభ్యర్థి బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్, ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనే నాని, కార్యకర్తలు, మహిళలు హారతులతో స్వాగతం పలికినారు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్