వరద ముప్పు ప్రాంతాలలో పర్యటన

71చూసినవారు
వరద ముప్పు ప్రాంతాలలో పర్యటన
పెనమలూరు మండలం యనమలకుదురు, పెదపులిపాక గ్రామాలలో బుధవారం కృష్ణానది వరద ముప్పు ప్రాంతాలలో ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ k శ్రీనివాసులు పర్యటించారు. ముప్పు ప్రాంతాలలో వరద వల్ల నష్టపోయిన ఉద్యాన పంటలు అరటి, పసుపు, కంద ఇతర కూరగాయలు తోటలను సందర్శించారు. ఈ సంద్భంగా స్థానిక రైతులతో మాట్లాడి వారు సాగు చేస్తున్న పంటల వివరాలను అడిగి తెలుసుకోవటం జరిగినది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్