ఐక్య సేవాసమితి ఆధ్వర్యంలో వంట సామాగ్రి పంపిణీ

75చూసినవారు
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కండ్రిక 64వ డివిజన్ లో బుడమేరు వరదల వల్ల జలదిగ్బంధంలోకి వెళ్ళింది. నివాస గృహాలు నీట మునిగాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో కమ్మవారి ఐక్య సేవా సమితి ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో ఆదివారం 200 బాధిత కుటుంబాలకు రెండు భోజనం ప్లేట్లు, రెండు గిన్నెలు, రెండు ప్లేట్లతో కూడిన వంట సామాగ్రి అందజేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్