మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి వెల్లడి

83చూసినవారు
మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి వెల్లడి
2024 సంవత్సరమునకు గాను గవర్నెన్స్ నౌ 9th పి ఎస్ యు ఐటీ అవార్డ్స్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంపిక కావడం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ సౌలభ్యాన్ని ప్రవేశ పెట్టడం, ఇన్ బస్సులో డిజిటల్ టికెట్లు జారీ చేయడం ద్వారా సంస్థ ఈ అవార్డును అందుకున్నదని తెలిపారు.

సంబంధిత పోస్ట్