యానాదుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

69చూసినవారు
యానాదుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం
వైసిపి ఐదు సంవత్సరాల పరిపాలనలో యానాదుల సంక్షేమాన్ని విస్మరించిందని యానాది మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా విజయబాబు అన్నారు. సోమవారం ఆయన ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం, గోగినేనిపాలెంలోని యానాదులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యానాదులు జీవితాల్లో వెలుగులు నింప లేని వైసిపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. కనీసం నివాస గృహాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్