దళితులంతా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలి

69చూసినవారు
దళితులంతా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలి
దళితులంతా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని రాష్ట్ర వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ విభాగ నాయకులు నలుకుర్తి రమేష్ అన్నారు. సోమవారం ఘంటసాల గ్రామంలోని పెద్దగూడెంలో దళిత నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబును, ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర రావులను గెలిపించాలని కోరారు. దళిత నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్