ఎన్నికల కోడ్ ను అపహస్యం చేసిన అధికారులు

1896చూసినవారు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కృష్ణా జిల్లా మోపిదేవి మండలానికి చెందిన అధికారులు అపహాస్యం చేశారు. సోమవారం రాత్రి కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో జరుగుతున్న అద్దంకి నాంచారమ్మ అమ్మవారి జాతర సందర్భంగా మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించటం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్