జై జగన్ నినాదాలతో మార్మోగిన గన్నవరం విమానాశ్రయం

2954చూసినవారు
బెంగుళూరు నుండి మంగళవారం గన్నవరం విమానాశ్రయానికి వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు.మాజీ మంత్రి మేరుగ నాగార్జున, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్ ఘన స్వాగతం పలికినారు. అనంతరం రోడ్డు మార్గాన తాడేపల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు.

సంబంధిత పోస్ట్