వంశీకి ప్రజలు భ్రమరదం: తోట

66చూసినవారు
గన్నవరం మదర్ తెరిసా కాలనీలో శనివారం వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య మాట్లాడుతూ, గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు మే 13 కోసం వేచి చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిని వల్లభనేని వంశీ మోహన్ ను గెలిపించడానికి ప్రజా సిద్ధంగా ఉన్నారన్నారు. వల్లభనేనికి ప్రజల బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్