వంశీ కోసం ప్రత్యేక పూజలు

557చూసినవారు
అగిరిపల్లి మండలం సూరవారం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ ములగాలమ్మ తల్లి ఆలయం లో, ఆదివారం తల్లి స్వీట్స్ అధినేత కటకం నాగు ఆదివారం అమ్మవారి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. మె లో జరిగే ఎలక్షన్ లో గన్నవరం వైసీపీ అభ్యర్థి మోహన్ ఆకాండ మెజారిటీ తో విజయం సాధించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్