ఓటరు సద్వినియోగం చేసుకోండి: ఎంపీడీవో

80చూసినవారు
ఓటరు సద్వినియోగం చేసుకోండి: ఎంపీడీవో
వేమూరు మండలం వరహాపురం గ్రామంలో శనివారం గ్రామస్తులకు ఓటు ప్రాధాన్యత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ ద్వారా ఓటర్లను అవగాహన పరుస్తూ ఓటు సద్వినియోగ పరుచుకోవలసిందిగా ఎంపీడీవో జి ఎస్ వి శేషగిరిరావు కోరారు. పంచాయతి కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, బాల బాలికలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్