అందరికీ కృతజ్ఞతలు: తోట

51చూసినవారు
అందరికీ కృతజ్ఞతలు: తోట
గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో నిన్న జరిగిన వైసిపి అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంపై వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య ఆదివారం స్పందించారు. ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పిటిసిలు మండల స్థాయి నాయకులు, వైసీపీ కన్వీనర్లు, వైసిపి యూత్ నాయకులు, సచివాలయం కన్వీనర్లు, సచివాలయ రథసారథులు, , కార్యకర్తలు విజయవంతం చేశారని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్