విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి

66చూసినవారు
విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలి
గుడివాడ నియోజకవర్గంలోనీ ప్రజలు, రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. విద్యుత్ శాఖలో ఇటీవల బాధ్యతలు చేపట్టిన అధికారులతో ఏలూరు రోడ్డులోని ప్రజా వేదికలో ఎమ్మెల్యే రాము ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎస్ఇ సత్యానందం, డిఇ శ్రీనివాసరావు, ఏడి గోరంట్ల గోవిందరావులతో ఎమ్మెల్యే రాము పలు అంశాలపై సమీక్షించారు.

సంబంధిత పోస్ట్