వైకాపాను వీడి టీడీపీలో చేరిన 10 కుటుంబాలు

65చూసినవారు
జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలో గ్రామానికి చెందిన అధికార వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం సుమారు 30 మంది అధికార వైఎస్ఆర్ పార్టీకి గుడ్ బై చెప్పి జగ్గయ్యపేట నియోజకవర్గ టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్