100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక

81చూసినవారు
100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక
జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీరాం రాజగోపాల్ తాతయ్య నివాసంలో శుక్రవారం ఏపీ గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సిమ్మసర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 100 కుటుంబాలు సుమారు 300 మంది జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి అధికార వైఎస్ఆర్ పార్టీని వీడి శుక్రవారం తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్