15కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక

1545చూసినవారు
పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల గ్రామానికి చెందిన శివాలయం దేవస్థాన చైర్మన్ బెజవాడ దేశపతిరావు వైసిపి 9వ వార్డు మెంబర్ పాపట్ల నాగుల మేరీ, నాగబాబుతో పాటు దేశపతిరావు అనుచరులు 15 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీని వీడి గురువారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్ తాతయ్య కండువాలు వేసి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్