150 కుటుంబాలు వైసిపికి గుడ్ బై

60చూసినవారు
జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామ వైసిపి మాజీ ఎంపీటీసీ పిడతల వెంకటేశ్వర్లు, ప్రస్తుత 6వ వార్డు మెంబర్ కొరివి గోపిలతో పాటు 150 కుటుంబాలు శనివారం అధికార వైయస్సార్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరాం చిన్నబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి చిన్నబాబు గారు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్