గ్రామపంచాయతీకి 50వేల రూపాయల విలువ గల చెత్తకుండీలు

73చూసినవారు
గ్రామపంచాయతీకి 50వేల రూపాయల విలువ గల చెత్తకుండీలు
కైకలూరు పట్టణంలోని మాత పాఠశాల డైరెక్టర్ థామస్ ఆర్థిక సహాయముతో కైకలూరు గ్రామ పంచాయతీలోని పలుచోట్ల చెత్త కుండీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆదివారం సర్పంచ్ దానం మేరీ నవరత్నకుమారి తెలియజేశారు. కైకలూరు గ్రామపంచాయతీకి 50వేల రూపాయలు విలువ కలిగినటువంటి నాలుగు ఇనుప చెత్త కుండీలను దానం చేసి స్వయంగా వేరువేరు ప్రాంతాలలో వాటిని అమర్చినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్