జగనన్న అంది
స్తున్న సంక్షేమ పాలనకు ఆకర్షితులై కైకలూరు ముస్లీం మైనారిటీ 2
00 మంది తెలుగుదేశం కార్యకర్తలు వైస్ ఎంపీపీ జహీర్,ముస్లీం మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ హమీద్,జిల్లా ముస్లీం మై
నారిటీ అధ్యక్షులురఫీ ఆధ్వర్యంలో మైనారిటీ యువత తెలుగుదేశం పార్టీని వీడి శాసన సభ అభ్యర్థి నాగేశ్వరరావు,ఏలూరు పార్లమెంట్ సభ్యులు సునీల్ కు
మార్ సమక్షంలో సోమవరం వైఎస్ఆర్సీపీలోకి చేరారు.