కైకలూరు: బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి

53చూసినవారు
కైకలూరు: బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి
సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేయాలని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. నూజివీడులో సోమవారం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశం అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్