విజయదశమి వేడుకల్లో టిడిపి నేతలచే మంత్రి సతీమణికి సన్మానం

77చూసినవారు
విజయదశమి వేడుకల్లో టిడిపి నేతలచే మంత్రి సతీమణికి సన్మానం
శనివారం మచిలీపట్నం బందరుకోటలోని శ్రీ కోదండరామ ఆలయంలో విజయదశమి వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి నీలిమకు టిడిపి నాయకుడు బీకేఎం నాని వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో యాదవసంఘ మాజీ అధ్యక్షులు తలారి రామారావు, అట్లూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్