ముదినేపల్లిలో మండల సర్వసభ్య సమవేశం

55చూసినవారు
ముదినేపల్లిలో మండల సర్వసభ్య సమవేశం
ముదినేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన మండల సర్వసభ్య సమవేశం జరిగింది. అనంతరం వివిధ శాఖల పనితీరుపై సమావేశంలో చర్చించారు. ఎంపీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. మండలంలోని ప్రజాప్రతినిధులు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పాటు పడాలని కోరారు. అధికారులు ఏ పనిలోనైనా నిర్లక్ష్యం వహించవద్దు అని సూచించారు.

సంబంధిత పోస్ట్