వైకాపా పాలనపై ప్రజలు విసుగు చెందారు

62చూసినవారు
వైకాపా పాలనపై ప్రజలు విసుగు చెందారు
వైకాపా పాలనతో విసుగు చెందిన ప్రజలు జగన్ ముఠాను రాష్ట్రం నుంచి ఎప్పుడు తరిమికొడదామని ఆశగా ఎదురు చూస్తున్నారని తెదేపా మండలాధ్యక్షుడు నారగాని వెంకట నాగేశ్వరరావు అన్నారు. మూడు పార్టీల శ్రేణులతో కలిసి ఆదివారం కూటమి అభ్యర్థుల తర పున కానుకొల్లులో ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలు వివరించారు. నాయకులు పల్లెం ఏడు కొండలు, ఎండీ రకీభా, రాంబాబు, మరియరాజులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్