రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమన్వయ సమావేశం

1058చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తిరువూరులో రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు గురువారం ఉదయం సమన్వయ కమిటీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులలో మద్యం, డబ్బు రవాణా విషయంలో అధికారులు తనిఖీలు కట్టుదిడ్డంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీ రావు, విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా, ఖమ్మం జిల్లా కలెక్టర్ వి. పి గౌతమ్, ఖమ్మం సీపీ సునీల్ దత్, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్