దొంగ పట్టాలను పట్టుకున్న టిడిపి శ్రేణులు

1076చూసినవారు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గురువారం అర్ధరాత్రి సమయంలో తాసిల్దార్ కార్యాలయంలో దొంగ పట్టాలు తయారు చేస్తున్నారని మాజీమంత్రి రవీంద్ర, జనసేన పార్టీనియోజకవర్గ ఇన్ చార్జ్ బండి రామకృష్ణ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపి జనసేన నాయకులు తాసిల్దార్ కార్యాలయానికి రావడంతో రెవిన్యూ అధికారులు పట్టాలు తీసుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. టిడిపి నాయకులు రెవిన్యూ సిబ్బంది, పట్టాలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్