సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైసీపి నేత

61చూసినవారు
సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైసీపి నేత
టీడీపీ పార్టీ కార్యాల‌యం దాడి కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి ర‌మేష్ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. ముందస్తు బెయిల్ కోరుతు సుప్రీం కోర్టును జోగి రమేశ్ ఆశ్ర‌యించిన‌ట్లు తెలుస్తోంది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేశ్ కు ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని జోగి రమేశ్ సుప్రీంలో సవాలు చేశారు. రేపు సుప్రీం ధర్మాసనం ముందు జోగి ర‌మేష్ ఈ విష‌యాన్ని ప్రస్తావించే అవకాశముంది.

సంబంధిత పోస్ట్