సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించిన ధీమంత్ సాయి

72చూసినవారు
కొండపల్లి మునిసిపాలిటీ పరిధిలో శుక్రవారం పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ యువనేత ధీమంత్ సాయి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈసందర్బంగా. జనసేన, బిజేపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాధ్ ను గెలిపించాలని సైకిల్ గుర్తుకు మీ ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు.

సంబంధిత పోస్ట్