జి. కొండూరులో టిడిపి ఆత్మీయ సమావేశం

79చూసినవారు
మైలవరం టిడిపి కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి జి కొండూరు మండలం చెవుటూరు గ్రామంలో టిడిపి పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. టిడిపి పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. టిడిపి పార్టీ సూపర్ సిక్స్ పథకాలు అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్