కొండపల్లి మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించాలి

63చూసినవారు
కొండపల్లి మున్సిపల్ కార్మికులకు జీతాలు చెల్లించాలి
మైలవరం నియోజకవర్గం లోని కొండపల్లి మున్సిపల్ కార్మికులకి 4 నెలల పెండింగ్ జీతాలు తక్షణమే విడుదల చేయాలని సిఐటియు ఇబ్రహీంపట్నం కార్యదర్శి యం మహేష్ గురువారం డిమాండ్ చేశారు. కొండపల్లిలో ఈ మేరకు ఆందోళన చేశారు. జీతాలు లేకపోతే ఏవిధంగా మున్సిపల్ కార్మికులు జీవనం గడపాలో జీతాలు లేక అప్పులు పుట్టుక ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు, గ్యాస్, ఇంట్లో నిత్యావసర సరుకులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనిన్నారు.

సంబంధిత పోస్ట్