రేపు మైలవరం ఎమ్మెల్యే పర్యటన ఖరారు

77చూసినవారు
రేపు మైలవరం ఎమ్మెల్యే పర్యటన ఖరారు
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బుధవారం పర్యటించే వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం ఖరారు చేసింది. ఉదయం విజయవాడ రూరల్ లోని రాయన్నపాడులో గాంధీజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం జరిగే గ్రామసభ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఎన్డీఏ కూటమి నాయకులందరూ హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్