రేపు మైలవరం ఎమ్మెల్యే పర్యటన ఖరారు

78చూసినవారు
రేపు మైలవరం ఎమ్మెల్యే పర్యటన ఖరారు
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మంగళవారం పర్యటించే వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం ఖరారు చేసింది. ఉదయం జి. కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీ నాయకులందరూ హాజరై ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే కార్యాలయం పిలుపునిచ్చింది.

సంబంధిత పోస్ట్