గొల్లపూడిలో మైలవరం అభ్యర్థి ప్రచారం

77చూసినవారు
గొల్లపూడిలో మైలవరం అభ్యర్థి ప్రచారం
జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేల ప్రజలందరూ కృషి చేయాలని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్. తిరుపతి రావు అన్నారు. మైలవరం నియోజకవర్గం గొల్లపూడిలోని నేతాజీ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. మైలవరంలో వైసీపీ జెండా ఎగరవేసేల ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్