మైలవరం: ఖరీఫ్ 2024 సామూహిక ఎలుకల నిర్ములన కార్యక్రమం

70చూసినవారు
మైలవరం: ఖరీఫ్ 2024 సామూహిక ఎలుకల నిర్ములన కార్యక్రమం
మైలవరం మండలం వెల్వడం గ్రామంలో ఖరీఫ్ 2024 సామూహిక ఎలుకల నిర్ములన కార్యక్రమం నిర్వహించారు. రైతులు పాటించవలసిన సమగ్ర ఎలుకల యాజమాన్యము పద్ధతుల గురించి రైతు సేవ కేంద్రం నందు, గ్రామ వ్యవసాయ సహాయకులు కె.సాయి శివరామ కృష్ణ రైతులకు అవగాహన కల్పించటం జరిగింది. ముఖ్యమంగా వరి అంకురం ఏర్పడినది మొదలు, వరి పైరు ఈనే వరకు ఎలుకల దాడి తీవ్రంగా ఉంటుంది అని రైతులకు తెలియచేసారు.

సంబంధిత పోస్ట్