మైలవరం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా నాగరాజు

70చూసినవారు
మైలవరం ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా నాగరాజు
మైలవరం ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. మైలవరం ప్రెస్ క్లబ్ ఏర్పడి రెండు సంవత్సరములు నిండిన సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుంజి నాగరాజు. ( టెన్ టీవీ రిపోర్టర్) ఉపాధ్యక్షుడిగా, మల్లాది తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శిగా వెంకటరత్నం, కోశాధికారిగా ఉయ్యూరు వెంకట్, సహాయ కార్యదర్శులుగా జమలయ్య, అకోజు. దుర్గానాగేంద్రలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు

సంబంధిత పోస్ట్