అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు

68చూసినవారు
అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు
అధికారులు అసలు ప్రోటోకాల్ పాటించడం లేదని, రెవిన్యూ డిపార్ట్మెంట్ వారు గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదని జి. కొండూరు ఎంపీపీ తిరుపతమ్మ విమర్శించారు. సోమవారం మైలవరం నియోజకవర్గం జి. కొండూరులో మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పలు సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఎంపీడీఓ అనురాధ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ లు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్