ఇబ్రహీంపట్నంలో కొనసాగుతున్న వసంత శీరిష ఎన్నికల ప్రచారం

52చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం ఎన్డీఏ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థులు విజయాన్ని కాంక్షిస్తూ వసంత శీరిష శుక్రవారం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మహిళలు పార్టీ నాయకులతో కలిసి ఇబ్రహీంపట్నం ఫెర్రీ గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్