ఇబ్రహీంపట్నంలో వైసీపీ నుండి టిడిపిలోకి చేరికలు

572చూసినవారు
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సమక్షంలో శుక్రవారం వైసిపి పార్టీ నుండి 10 కుటుంబాలు టిడిపి పార్టీలోకి చేరాయి. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో వైసీపీ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. పామర్తి దుర్గాప్రసాద్, దుర్గారావు, వేములకొండ కోటేశ్వరరావు 50 మంది కలిసి టీడీపీలోకి చేరారు. మంత్రి బంధువులుగా వీరు అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్